COVID in India: దేశంలో గత 24 గంటల్లో 83,876 మందికి కరోనా, నిన్న 895 మంది మృతి, రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతం
దేశంలో నిన్న దేశంలో 83,876 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. కరోనా నుంచి నిన్న 1,99,054 మంది కోలుకున్నారు. అలాగే, కరోనా వల్ల నిన్న 895 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 11,08,938 మంది చికిత్స తీసుకుంటున్నారు.
దేశంలో నిన్న దేశంలో 83,876 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. కరోనా నుంచి నిన్న 1,99,054 మంది కోలుకున్నారు. అలాగే, కరోనా వల్ల నిన్న 895 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 11,08,938 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం మృతుల సంఖ్య 5,02,874కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 1,69,63,80,755 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
India's daily cases drop below 1 lakh; the country reports 83,876 fresh #COVID19 cases, 1,99,054 recoveries and 895 deaths in the last 24 hours.
Active cases: 11,08,938
Death toll: 5,02,874
Daily positivity rate: 7.25%
Total vaccination: 1,69,63,80,755 pic.twitter.com/i2PatSLAxi
— ANI (@ANI) February 7, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 07, 2022 10:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

