జ‌మ్మూ క‌శ్మీర్‌లో మ‌ళ్లీ ఉగ్ర‌వాదులు దాడుల‌కు దిగారు. శ్రీన‌గ‌ర్‌లోని పంథా చౌక్ జెవాన్ క్యాంప్ వ‌ద్ద ఉన్న పోలీసుల వాహ‌నంపై ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు అమ‌రులు కాగా, 12 మంది పోలీసులు తీవ్ర గాయాల‌పాల‌య్యారని అధికారులు పేర్కొన్నారు. గాయాల‌పాలైన వారిని ద‌గ్గ‌ర్లో ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని అధికారులు పేర్కొన్నారు.ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు పాంతా చౌక్ లోని జెవాన్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)