Viral Video: టికెట్ ఉన్నా రైలు ఎక్కనివ్వలేదని ఏసీ కోచ్ అద్దాలు పగలగొట్టిన ప్రయాణికుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

భారతీయ రైల్వేలో ఓ వ్యక్తి రైలు డోర్ అద్దాలు పగలగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. టికెట్ లేని ప్రయాణికులు సీట్లు ఆక్రమించడం వల్ల, రైలు ఎక్కలేని వ్యక్తి కారణంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రైలు తలుపులు లోపలి నుండి లాక్ కావడంతో ఆ వ్యక్తి రైలు ఎక్కలేకపోయాడు.

Viral Video: టికెట్ ఉన్నా రైలు ఎక్కనివ్వలేదని ఏసీ కోచ్ అద్దాలు పగలగొట్టిన ప్రయాణికుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Man Breaks Glass of Train's Door After Being Unable to Board Due to 'Ticketless' Travellers, Video Goes Viral

భారతీయ రైల్వేలో ఓ వ్యక్తి రైలు డోర్ అద్దాలు పగలగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. టికెట్ లేని ప్రయాణికులు సీట్లు ఆక్రమించడం వల్ల, రైలు ఎక్కలేని వ్యక్తి కారణంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రైలు తలుపులు లోపలి నుండి లాక్ కావడంతో ఆ వ్యక్తి రైలు ఎక్కలేకపోయాడు. రైలు కిక్కిరిసి ఉండటంతో లోపల ఉన్న ప్రయాణికులు డబ్బులిచ్చి టిక్కెట్ కొనుకున్న ప్రయానికుడిని రైలు లోపలికి ఎక్కనివ్వలేదు. కోపంతో ఆ యాత్రికుడు అద్దాలు పగలగొట్టాడు. పాతదని భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 19, 2024 12:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).