దేశ వ్యాప్తంగా మంగళవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లీంలు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు..ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మసీదుల వద్ద నమాజ్ అనంతరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. #EidUlFitr శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భం మన సమాజంలో ఐక్యత మరియు సోదర భావాన్ని పెంపొందించాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి" అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)