థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లోని ఖేమాని మార్కెట్‌లో ఒక షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఒక కూరగాయల విక్రేత కలుషితమైన మురుగు నీటిలో కూరగాయలు కడుగుతున్నట్లుగా కనిపిస్తోంది. మార్కెట్ వెనుక ఉన్న మురికి నీటిలో మెంతి కూర కట్టలను ముంచుతున్న వ్యక్తిని ఈ వీడియో క్లిప్ బంధించింది. ధర గురించి ప్రశ్నించినప్పుడు, అతను "ముఝే నహీ మలుమ్, జిస్కా ధండా హై ఉస్కో మలుమ్ హై" (నాకు తెలియదు, యజమానికి తెలుసు) అని సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఛీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

వీడియో ఇదిగో, రైలు మధ్యలో ఆపి పట్టాలపై మూత్ర విసర్జన చేసిన లోకో పైలట్, ఆపుకోలేక అలా చేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు

Vendor Caught Washing Vegetables in Sewer Water at Ulhasnagar’s Khemani Market

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)