ఇద్దరు మహిళలు పడిపోతామన్న భయంతో ఓ మెట్రో స్టేషన్‌ ఎస్కలేటర్‌లో వెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మెట్రో రైల్వే స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరు మహిళలు ఎస్కలేటర్‌ ఎక్కే సమయంలో దానిపై కాలు పెడితే పడిపోతామేమో అనే భయంతో కాసేపు సంకోచించారు. చివరికి ఎలాగోలా ధైర్యం చేసి ఎస్కలేటర్‌పైకి ఎక్కారు. చివరక కిందా మీదా పడుతూ ఎస్కలేటర్ నుండి బయటపడ్డారు. ఈ వైరల్‌ వీడియోను ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా మంది వీక్షించారు. కొన్ని వేల మంది లైక్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్‌లు రకరకాల కామెంట్‌లు చేస్తున్నారు.  షాకింగ్ రోడ్డు ప్రమాదం ఇదిగో, రోడ్డుపై అడ్డంగా వచ్చి కారును, బైకును ఢీకొట్టిన రిక్షా, ఎగిరి అవతల పడిన బైకుపై ఉన్న ముగ్గురు ప్రయాణికులు

Here's Viral Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)