ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్ అయ్యాయి. బుక్మైషోలో అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అయ్యాయి(IPL Tickets Sold Out). కేవలం రూ.10 వేలు, రూ.21 వేలు టికెట్లు మాత్రమే బుకింగ్కు అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు.
ఇక ఈసారి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (RGI) క్రికెట్ స్టేడియం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 యొక్క తొమ్మిది మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 22న ఐపీఎల్ 2025న ప్రారంభంకానుంది.
IPL సమయంలో బాధ్యతాయుతమైన బెట్టింగ్పై 1xBet, సురేష్ రైనా ఏమన్నారంటే..
సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో తన తొలి మ్యాచ్ను మార్చి 23న ఉప్పల్లో రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. ఐపీఎల్ 2025 కోసం ఉప్పల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాభవుతోంది.
IPL Tickets Sold Out in Minutes on BookMyShow
ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్
బుక్మైషోలో అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ ఔట్
కేవలం రూ.10 వేలు, రూ.21 వేలు టికెట్లు మాత్రమే బుకింగ్కు అవకాశం
గందరగోళానికి గురవుతున్న ఫ్యాన్స్#Telangana #Hyderabad #KTR #RevanthReddy #BRS #BJP #Congress #sunrisershyderabad #IPL… pic.twitter.com/T8FiAdYHEI
— Telugu Galaxy (@Telugu_Galaxy) March 7, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)