భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయింది వివాహిత(Telangana). మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు భర్త జయరాజ్.

తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచమైన గోపి(22)(Married Woman Abandons)అనే వ్యక్తితో వెళ్లిపోయింది సుకన్య. తన భార్య, ప్రియుడు బైక్‌పై వెళ్తున్నారని తెలిసి, ఫాలో అయి మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద పట్టుకునేందుకు ప్రయత్నించాడు భర్త జయరాజ్.

నా చావుకు కారణం ఢీ షో డాన్సర్ అభి.. కావ్య కళ్యాణి ఆరోపణ, సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య, షాకింగ్ వీడియో! 

బైక్‌ను వదిలేసి రన్నింగ్ బస్సు ఎక్కి పరారైయ్యారు గోపి(Social Media Lover), సుకన్య. పీఎస్‌కు వెళ్లి కంప్లైంట్ చేశారు భర్త జయరాజ్.దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Married Woman Abandons Husband and Two Children to Elope with Lover Met on Social Media

భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)