గత 24 గంటల్లో తెలంగాణలో 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 162 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఒక పేషెంట్ చికిత్స పొందుతూ మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉండగా... కోలుకుంటున్న వారి శాతం 98.81 శాతంగా ఉంది. రాష్ట్రంలో 3,968 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 6,69,556 కేసులు నమోదు కాగా... 6,61,646 మంది కోలుకున్నారు. మొత్తం 3,942 మంది మృతి చెందారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.20.10.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/b5lCZq2iy2
— IPRDepartment (@IPRTelangana) October 20, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)