By Hazarath Reddy
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.
...