india

⚡కరోనాకు తోడయిన ప్రాణాంతక విష జ్వరాలు

By Hazarath Reddy

కరోనాకు విష జ్వరాలు తోడయ్యాయి. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో డెంగీ, వైరల్ జ్వరాల జోరుతో 100 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వేలాదిమంది పిల్లలకు, పెద్దలకు డెంగీ, వైరల్ జ్వరాలు (Fatal Fevers) ప్రబలాయి.

...

Read Full Story