india

⚡కరోనా వ్యాక్సిన్‌తో పక్షవాతం పరార్, కోవిషీల్డ్ తీసుకున్న తర్వాతే లేచి నిలబడ్డానంటున్న వ్యక్తి

By Naresh. VNS

బొకారోలోని సల్గాడిహ్ గ్రామానికి చెందిన దులార్‌చంద్ (Dular chand) పక్షవాతం కారణంగా సుమారు 4 సంవత్సరాలుగా మంచంపైనే(Bedridden ) ఉన్నాడు. కాగా, అతడు ఇటీవల కరోనా టీకా తీసుకున్నాడు. అయితే కోవిషీల్డ్ డోస్ (Covishield) తీసుకున్న తర్వాత పక్షవాతం పోయిందని దులార్‌చంద్ తెలిపాడు. ‘వ్యాక్సిన్ తీసుకున్నందుకు ఆనందంగా ఉంది.

...

Read Full Story