india

⚡కావేరి జలాల వివాదం, కర్నాటకకు సుప్రీంకోర్టు షాక్‌

By Hazarath Reddy

కర్నాటక సర్కారు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది.తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (సిడబ్ల్యుఎంఎ), సిడబ్ల్యుఆర్‌సి ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది.

...

Read Full Story