⚡ప్రధాని మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన నితీశ్ కుమార్
By Hazarath Reddy
బీహార్లోని దర్భంగాలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ పాదాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నమస్కరించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.