కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా మంగళవారం లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ (Polling) ప్రశాంతంగా ముగిసింది. 11 రాష్ట్రాలు, యూటీల్లోని 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 65 ఓటింగ్ శాతం నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది.
...