india

⚡ఇద్దరు దిగ్గజాలను కోల్పోయిన భారత్

By Hazarath Reddy

ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో ఇవాళ (బుధవారం) ఉదయం కన్ను మూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఫాలీ నారీమన్‌ సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది. 1991 నుంచి 2010 వరకు ఆయన బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు

...

Read Full Story