గణతంత్ర దినోత్సవం(Republic day) దగ్గర పడుతున్న సమయంలో దేశరాజధాని సమీపంలో బాంబు (Bomb) కలకలం సృష్టించింది. ఘాజీపూర్ పూల మార్కెట్ (Ghajipur flower market)లో ఓ బ్యాగులో అమర్చిన ఐఈడీ(IED)ని గుర్తించారు పోలీసులు. ఘాజీపూర్ ఫ్లవర్ మండీలో ఒక బ్యాగ్ ఉండటాన్ని స్థానికులు గమనించారు
...