india

⚡కరోనా థర్డ్‌వేవ్ డేంజర్ బెల్స్, పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు

By Hazarath Reddy

దేశంలో గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్‌ కేసులు (Covid in India) రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కొత్తగా 36,946 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 422 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు (COVID 19 Deaths in India) కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,95,958కు పెరిగింది.

...

Read Full Story