By Hazarath Reddy
తమిళనాడులో నాలుగు నెలల గర్భిణిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి, ఈ క్రమంలో సదరు మహిళ ప్రతిఘటించడంతో కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేశారు. దీంతో, సదరు గర్భిణి తీవ్రంగా గాయపడగా.. ఆమెకు ఆసుపత్రికి తరలించారు.
...