By Hazarath Reddy
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. రాత్రిపూట తన పొలంలో పడుకొని ఉన్నాడా 70 ఏళ్ల వృద్ధుడు. అలాంటి సమయంలో అక్కడకు వచ్చిన కొందరు బండరాయితో అతని తల పగలగొట్టి చంపేశారు.
...