By Hazarath Reddy
తిరుమల తిరుపతి దేవస్థానంకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.4.31 కోట్ల జరిమానా విధించింది. రూ.1.14 కోట్లు ఒకసారి, రూ.3.19 కోట్లు ఒకసారి ఫైన్ వేసింది