By Hazarath Reddy
పెరిగిపోతున్న తీవ్రవాదంతో ప్రపంచ శాంతి అనేది అతిపెద్ద విఘాతంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో (SCO Summit 2021) వర్చువల్ రీతిలో పాల్గొన్న ఆయన సభ్య దేశాలను ఉద్దేశించి మాట్లాడారు.
...