వార్తలు

⚡తీవ్రవాదంతో ప్ర‌పంచ శాంతి దెబ్బతింటోంది: మోదీ

By Hazarath Reddy

పెరిగిపోతున్న తీవ్ర‌వాదంతో ప్ర‌పంచ శాంతి అనేది అతిపెద్ద విఘాతంగా మారిందని ప్ర‌ధాని మోదీ అన్నారు. షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ స‌ద‌స్సులో (SCO Summit 2021) వ‌ర్చువ‌ల్ రీతిలో పాల్గొన్న ఆయ‌న స‌భ్య దేశాల‌ను ఉద్దేశించి మాట్లాడారు.

...

Read Full Story