⚡అయోధ్య రామ మందిరం కోసం సాయి ట్రస్ట్ ని డబ్బులు ఎవరూ అడగలేదు
By Hazarath Reddy
హజ్ కమిటీకి షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ రూ.35 కోట్లు విరాళంగా అందజేసిందంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హజ్ కోసం ఆలయం డబ్బు విరాళంగా ఇస్తున్నందున షిర్డీని బహిష్కరించాలని ప్రిన్స్ వర్మ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు