By Rudra
తమిళనాడులోని తిరువళ్లూరులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఓ గూడ్స్ రైలుని మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్ ప్రెస్ ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది.
...