india

⚡బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచుచరియలు

By Hazarath Reddy

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలి జిల్లాలోని మానా సమీపంలో హిమపాతంలో కనీసం 57 మంది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) కార్మికులు చిక్కుకున్నారని వర్గాలు PTIకి తెలిపాయి. బద్రీనాథ్‌ (Badrinath) ధామ్‌లోని జాతీయహైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది.

...

Read Full Story