ఉత్తరాఖండ్ (Uttarakhand)లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలి జిల్లాలోని మానా సమీపంలో హిమపాతంలో కనీసం 57 మంది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) కార్మికులు చిక్కుకున్నారని వర్గాలు PTIకి తెలిపాయి. బద్రీనాథ్ (Badrinath) ధామ్లోని జాతీయహైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది.
...