పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో భారీ హింసాకాండ (West Bengal Post-Poll Violence) చెలరేగిన సంగతి విదితమే. ఈ హింసలోదాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన (PM Narendra Modi Expressed Serious Anguish) వ్యక్తం చేశారని గవర్నరే ట్విటర్ ద్వారా వెల్లడించారు.
...