లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని టార్గెట్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ ముగియడంతో విమర్శల వాడిని పెంచారు. ప్రధాని మోదీ ప్రసంగాల్లో ఎక్కడో టెన్షన్ కనిపిస్తోందని, ఆయన గెలిచేందుకు సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా వాడుతారంటూ సంచలన కామెంట్స్ చేశారు
...