By Hazarath Reddy
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం 5 గంటలకు ముగియనున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం ఒకే దశలో ఎన్నికలు జరగ్గా, చత్తీస్గఢ్లో మాత్రం రెండు దశల్లో పూర్తి అయ్యింది.
...