By Rudra
యమునా నది శాపమే ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయానికి కారణమా? గవర్నర్ వీకే సక్సేనా తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.