హైదరాబాద్లో గణేష్ నిమజ్జన ఊరేగింపులు దగ్గర పడుతున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుండి అర్థరాత్రి వరకు ట్రాఫిక్ నియంత్రణలు అమల్లో ఉంటాయని అధికారులు ప్రకటించారు.
...