lifestyle

⚡దేవీ నవరాత్రుల్లో ఈ ఆహార పదార్థాల జోలికి వెళ్లకండి

By Team Latestly

ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాస శుక్లపక్షంలో తొమ్మిది రోజులు జరిగే దేవీ నవరాత్రులు భక్తులకు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులలో దుర్గమ్మను వివిధ రూపాల్లో పూజిస్తూ, ఉపవాసం పాటించడం ద్వారా శరీర శుద్ధి, మనస్సు ఏకాగ్రత కలుగుతాయని నమ్మకం. అయితే ఉపవాస సమయంలో కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి.

...

Read Full Story