By Rudra
హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో పదో తరగతి విద్యార్థిని నిర్బంధించారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిందీ ఘటన.