తాజాగా డిగ్రీ చదివే ఓ యువకుడు సాక్షాత్తూ తన తండ్రి సోదరితో అంటే మేనత్తతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీంతో వీరి వ్యవహారం గ్రామంలో అందరికీ గ్రామ పెద్దలు పద్దతి మార్చుకోమని హెచ్చరించారు. దీంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్ లోని కోటాలో వెలుగు చూసింది.
...