తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్- తెలుగు యువకుడు సాయివర్షిత్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బైడెన్ ను చంపుతానంటూ వైట్హౌస్ పరిసరాల్లోకి ట్రక్తో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టిన సాయివర్షిత్కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
...