క్రికెట్

⚡ ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్

By kanha

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా చివరి బంతికి ఫోర్ కొట్టి, చెన్నై సూపర్ కింగ్స్ ను ఫైనల్లో విజేతగా నిలిపాడు. గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించి ఐపీఎల్ టైటిల్‌ను 5వ సారి గెలుచుకుంది.

...

Read Full Story