అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా చివరి బంతికి ఫోర్ కొట్టి, చెన్నై సూపర్ కింగ్స్ ను ఫైనల్లో విజేతగా నిలిపాడు. గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించి ఐపీఎల్ టైటిల్ను 5వ సారి గెలుచుకుంది.
...