sports

⚡అక్షర్ పటేల్ కాళ్లు మొక్క‌బోయిన కోహ్లి

By Hazarath Reddy

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భార‌త క్రికెట్ జ‌ట్టు వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి గ్రూపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 44 ప‌రుగుల తేడాతో భార‌త్ చిత్తు చేసింది.రేపు జ‌ర‌గ‌నున్న తొలి సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఢీకొట్ట‌నుంది.

...

Read Full Story