sports

⚡సెహ్వాగ్ త‌న‌యుడు ఉతికి ఆరేశాడు

By VNS

మ్యాచ్‌లో మేఘాల‌య తొలుత బ్యాటింగ్ చేసింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 260 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం ఆర్య‌వీర్ 229 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాది 200* ప‌రుగుల‌తో చెల‌రేడంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 468 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం ఢిల్లీ 208 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

...

Read Full Story