sports

⚡ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో భారత్‌ ఎవరితో తలపడనుందో తేలిపోయింది!

By VNS

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్ప‌టికే భార‌త్‌, న్యూజిలాండ్ (Newzeland), ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక దుబాయ్ వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ద్య జ‌రిగిన మ్యాచ్‌తో సెమీస్‌లో ఏ జట్టు ఎవ‌రితో పోటీ ప‌డ‌నుందో స్ప‌ష్ట‌త వ‌చ్చింది. కివీస్ పై విజ‌యంతో భార‌త్ (Team India)గ్రూప్‌-ఏలో అగ్ర‌స్థానంలో నిలిచింది.

...

Read Full Story