state

⚡ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌

By Hazarath Reddy

ఏపీలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం ముగిసింది. ఉభయ గోదా­వ­రి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ మద్దతు తెలిపిన పేరాబత్తుల రాజశేఖరం, అలాగే ఉమ్మడి కృష్ణా–­గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విజయం సాధించారు.

...

Read Full Story