By Hazarath Reddy
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిస్కు (CM Jagan Paris Tour) బయలుదేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో పారిస్ బయలుదేరారు. బుధవారం ఉదయం 5.10 గంటలకు పారిస్ చేరుకుంటారు.
...