By Krishna
ప్రముఖ ఆధ్యాత్మక వేత్త, అవధాని గరికపాటి నరసింహారావుకు పద్మ పురస్కారం లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం అత్యున్నత అవార్డు పద్మశ్రీకి ఆయనను ఎంపిక చేసింది.
...