⚡ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 8,110 పాజిటివ్ కేసులు నమోదు, సుమారు 13 వేల మంది రికవరీ
By Team Latestly
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1416 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 1,042 , అనంతపూర్ జిల్లా నుంచి 906 మరియు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 792 కేసులు వచ్చాయి....