state

⚡అగ్రవర్ణాల మహిళల అకౌంట్లోకి రూ. 15 వేలు

By Hazarath Reddy

అగ్రవర్ణాల్లోని పేద మహిళలకూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) అండగా నిలిచింది. వారి ఆర్థిక సాధికారత కోసం ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి (YSR EBC Nestam Scheme) శ్రీకారం చుట్టింది. మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్నిసీఎం జగన్‌ (AP CM YS Jagan) ప్రారంభించారు.

...

Read Full Story