ఆంధ్ర ప్రదేశ్

⚡ఏపీలో 24 గంటల్లో 19,095 మంది డిశ్చార్జ్

By Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో ఏకంగా 21,452 మంది కరోనా (AP Coronavirus) బారిన పడ్డారు. ఇదే సమయంలో 89 మంది కరోనా వల్ల మృతి (Covid Deaths) చెందారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కేసులు (2,927) నమోదయ్యాయి.

...

Read Full Story