ఏపీలో గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 31,719 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,495 మందికి కరోనా పాజిటివ్గా (Coronavirus) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,25,401మందికి కరోనా వైరస్ (AP Covid) సోకింది. గడచిన 24 గంటల్లో 1,198 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,97,147 మంది డిశ్చార్జ్ అయ్యారు.
...