⚡ రేపు భీమవరానికి ప్రధాని మోదీ, అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ,
By Krishna
ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏడాదిపాటు జరిగే వేడుకలను ఆయన ప్రారంభించనున్నారు.