పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ పీఠాన్ని వైసీపీ (YSRCP bags Eluru Municipal Corporation) దక్కించుంది. ఏలూరు మేయర్ పీఠం కూడా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 47 డివిజన్లలో వైఎస్సార్సీపీ గెలుపు సాధించింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది.
...