ఆంధ్ర ప్రదేశ్

⚡ఏలూరు కార్పోరేషన్ వైసీపీ కైవసం

By Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ పీఠాన్ని వైసీపీ (YSRCP bags Eluru Municipal Corporation) దక్కించుంది. ఏలూరు మేయర్ పీఠం కూడా వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 47 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ గెలుపు సాధించింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది.

...

Read Full Story