తెలంగాణ

⚡ఖ‌మ్మం కాంగ్రెస్ అభ్య‌ర్ధిపై వీడిన ఉత్కంఠ‌

By VNS

తెలంగాణలో మూడు పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ (Congress). హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి మొహమ్మద్ సమీర్ పోటీ చేయనున్నారు. ఖమ్మం ఎంపీ (Khammam MP) అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి (Raghuram Reddy), కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్ రావు (Rajender Rao) పోటీ చేస్తారు.

...

Read Full Story