By Krishna
మహారాష్ట్రలో పాలన మారిన తర్వాత తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన కార్యకలాపాలను పెంచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన రూ.96.2 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడం టీఆర్ఎస్కు మింగుడు పడడం లేదు.
...