By Hazarath Reddy
తెలంగాణలో మరో పరువు హత్య లాంటి ఘటన (Honor killing in Telangana) కలకలం రేపింది. సూర్యా పేట జిల్లాలోని మినీ ట్యాంక్ బండ్ సద్దల చెరువుపై కట్ట మైసమ్మ గుడి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు (Youth Killed By His Lover Brother) గురయ్యాడు.
...